భారతదేశం, డిసెంబర్ 22 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతున్నాయి. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పడిపోనున్నాయి... Read More
భారతదేశం, డిసెంబర్ 22 -- పల్నాడు జిల్లా దుర్గి మండలం అగిగొప్పల గ్రామంలో ఘోరమైన ఘటన జరిగింది. ఇద్దరు అన్నదమ్ముళ్లను గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరికి చంపారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అ... Read More
భారతదేశం, డిసెంబర్ 22 -- రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025లో మహిళలపై మొత్తం నేరాలు నాలుగు శాతం పెరిగాయి. వరకట్న హత్య, కిడ్నాప్, లైంగిక వేధింపులు, పోక్సో కేసులు గత సంవత్సరం కంటే పెరుగుదలను నమోదు చే... Read More
భారతదేశం, డిసెంబర్ 22 -- విశాఖపట్నం పోర్ట్ అథారిటీ 03 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అధికార... Read More
భారతదేశం, డిసెంబర్ 22 -- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూ... Read More
భారతదేశం, డిసెంబర్ 21 -- ఓటర్ల జాబితాల తదుపరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తెలంగాణలో జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో బూత్ లెవల... Read More
భారతదేశం, డిసెంబర్ 21 -- జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తిరుపతి నగరంలో పర్యటించారు. ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఎస్.ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఎనర్... Read More
భారతదేశం, డిసెంబర్ 21 -- 40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయని కేసీఆర్ అన్నారు. మహబూబ్నగర్లో కృష్ణా నది 300 కిలోమీటర్లు ప్రవహిస్తోందని చెప్పారు. 174 టీఎంసీలు... Read More
భారతదేశం, డిసెంబర్ 21 -- మకర సంక్రాంతి అనేది తెలుగువారికి ముఖ్యమైన పండుగ. ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రయాణాన్ని చెబుతోంది. తెలుగువారి సంప్రదాయాలు, రుచికరమైన వంటకాలు, కుటుంబంతో సమయాన్ని గడపడానికి సంక్ర... Read More
భారతదేశం, డిసెంబర్ 21 -- ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనవరి 3న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి తిరుమల తిరుపతి దేవస్థానం అతిథి గృహం, దీక్షా మండపానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. కొండగట్ట... Read More