Exclusive

Publication

Byline

ఏపీ, తెలంగాణలో వణికిస్తున్న చలి.. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి!

భారతదేశం, డిసెంబర్ 22 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతున్నాయి. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పడిపోనున్నాయి... Read More


పల్నాడు జిల్లాలో దారుణం.. అన్నదమ్ముళ్లను నరికి చంపిన దుండగులు!

భారతదేశం, డిసెంబర్ 22 -- పల్నాడు జిల్లా దుర్గి మండలం అగిగొప్పల గ్రామంలో ఘోరమైన ఘటన జరిగింది. ఇద్దరు అన్నదమ్ముళ్లను గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరికి చంపారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అ... Read More


రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలపై పెరిగిన నేరాలు

భారతదేశం, డిసెంబర్ 22 -- రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025లో మహిళలపై మొత్తం నేరాలు నాలుగు శాతం పెరిగాయి. వరకట్న హత్య, కిడ్నాప్, లైంగిక వేధింపులు, పోక్సో కేసులు గత సంవత్సరం కంటే పెరుగుదలను నమోదు చే... Read More


వైజాగ్ పోర్ట్‌లో ఉద్యోగాలు.. మంచి జీతం.. జనవరి 19 అప్లికేషన్ లాస్ట్ డేట్!

భారతదేశం, డిసెంబర్ 22 -- విశాఖపట్నం పోర్ట్ అథారిటీ 03 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అధికార... Read More


తెలంగాణ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులు.. ఇలా అప్లై చేయాలి?

భారతదేశం, డిసెంబర్ 22 -- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూ... Read More


తెలంగాణలోనే నెక్స్ట్‌ SIR.. ఎస్ఈసీ జ్ఞానేష్ కుమార్ కీలక ప్రకటన

భారతదేశం, డిసెంబర్ 21 -- ఓటర్ల జాబితాల తదుపరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తెలంగాణలో జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో బూత్ లెవల... Read More


గ్రీన్ ఎనర్జీకి రాయలసీమ అత్యంత అనుకూలమైన ప్రాంతం : మంత్రి గొట్టిపాటి

భారతదేశం, డిసెంబర్ 21 -- జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తిరుపతి నగరంలో పర్యటించారు. ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఎస్.ఆర్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఎనర్... Read More


నదీ జలాల కోసం మరో ఉద్యమం.. రేపటి నుంచి కథ వేరే ఉంటది : కేసీఆర్

భారతదేశం, డిసెంబర్ 21 -- 40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయని కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్‌లో కృష్ణా నది 300 కిలోమీటర్లు ప్రవహిస్తోందని చెప్పారు. 174 టీఎంసీలు... Read More


ఏపీ, తెలంగాణ సంక్రాంతి సెలవులు.. ఇలా ప్లాన్ చేస్తే 9 రోజులు లాంగ్ బ్రేక్

భారతదేశం, డిసెంబర్ 21 -- మకర సంక్రాంతి అనేది తెలుగువారికి ముఖ్యమైన పండుగ. ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రయాణాన్ని చెబుతోంది. తెలుగువారి సంప్రదాయాలు, రుచికరమైన వంటకాలు, కుటుంబంతో సమయాన్ని గడపడానికి సంక్ర... Read More


జనవరి 3న కొండగట్టుకు పవన్ కల్యాణ్.. టీటీడీ నిర్మాణాలకు శంకుస్థాపన!

భారతదేశం, డిసెంబర్ 21 -- ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనవరి 3న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి తిరుమల తిరుపతి దేవస్థానం అతిథి గృహం, దీక్షా మండపానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. కొండగట్ట... Read More